Sunday, September 16, 2012

M.S.సుబ్బులక్ష్మిగారి జయంతి.
























ఈరోజు గాయని పద్మభూషణ్ ఎం.ఎస్.సుబ్బులక్ష్మిగారి జయంతి. సుబ్బులక్ష్మీ ఫౌండేషన్ వారు ప్రచురించిన (2006) స్మృతి కవిత పుస్తకంలో
డాక్టర్ ఎ.పి.జె అబ్దుల్ కలాం,తనికెళ్ళ భరణి,డాక్టరెల్.కె.సుధాకర్ లాంటి ప్రముఖుల కవితలతో బాటు నేను వ్రాసిన కవితకూ చోటు దొరికింది. M.v. Appa Rao
<><><><><><><><><><><><><><><><>
గాన సరస్వతి
యం.యస్.సుబ్భులక్ష్మి!

నేడు అమృతం సేవించిన దేవతలకు
గానామృతం పంచుతున్నది !!
గాన సరస్వతి ముక్కెర మెరుపులతో
నింగిలోని తారల తళకులు మసక బారాయి !
నిన్నటిదాకా పుణ్యాత్ముల నెలవు కాదు స్వర్గం-
ఆమె రాకతో స్వర్గమే పుణ్యం చేసుకున్నది !

No comments: